Sri Mahishasura Mardhini Ashtottara Shatanamavali
శ్రీ మహిషాసురమర్దినీ అష్టోత్తర శతనామావళిః
శరన్నవరాత్రుల సందర్భంగా, విజయవాడ దుర్గామాత ఆలయంలో తొమ్మిదవ రోజు అమ్మవారి మహిషాసురమర్దినీ అవతారంలో ప్రత్యేక అలంకారం జరుగుతుంది. ఈ సందర్భంలో శ్రీ మహిషాసురమర్దినీ అష్టోత్తర శతనామావళి వినటం మరియు పఠించటం ఎంతో శుభప్రదం. ఈ స్తోత్రం అమ్మవారిని కుంకుమ పూజతో కీర్తించుకునేటందుకు వినియోగించవచ్చు. పూజ సమయంలో వినటం వలన గృహశాంతి, వైరిబాధ నివారణ, శక్తి మరియు సమృద్ధి పొందవచ్చు. శ్రీ మహిషాసురమర్దినీ అష్టోత్తర శతనామ స్తోత్రం పఠించడం వలన ఆధ్యాత్మిక ప్రగతి మరియు విజయాలు సిద్ధిస్తాయని విశ్వాసం ఉంది.